Home » GST
జగన్ పత్రిక జీఎస్టీ వసూళ్లను స్థూల వసూళ్లతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ నిజానికి నికర జీఎస్టీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 4.49శాతం పెరిగింది, ఇది వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. కొన్నిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ యాప్స్, మాడ్యూల్స్ తయారీ ప్రక్రియలో రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించిన 30 మంది అధికారులపై సీఐడీ విచారణ చేపట్టింది.
ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.3,354 కోట్లు వసూలవగా, ఇది 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికం. అన్ని రకాల పన్నుల ద్వారా మొత్తం ఆదాయం రూ.4,946 కోట్లు నమోదై రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలిచింది
సెంట్రల్ జీఎస్టీ (ఆడిట్) కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు కమిషనర్ ఆనంద్కుమార్ తెలిపారు. ఆర్థిక దోపిడీపై చర్యలు తీసుకుంటూ, బిల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించారు
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో.. ఎవరెవరి పాత్ర ఏంటి? ఏమేం వ్యవహారాలు నడిచాయి? అన్నదానిపై నివేదిక సిద్ధమైంది.
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణంలో అక్రమార్కుల నుంచి రూ.3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.
జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
గడచిన ఆర్థిక సంవత్సరాని (2023-24)కి సంబంధించి వార్షిక రిటర్నులు జీఎ్సటీఆర్-9 దాఖలు చేయటానికి చివరి తేదీ 2024 డిసెంబరు 31.
జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం శనివారం (డిసెంబర్ 21) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. EVలతో సహా పాత, ఉపయోగించిన కార్ల విక్రయాలపై పన్ను పెంచారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.