• Home » Government Teacher

Government Teacher

Minister Lokesh: ఆ టీచర్‌పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు

Minister Lokesh: ఆ టీచర్‌పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు

Minister Lokesh: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని కొనియాడారు.

Govt College Admissions Drive: రండి చేరండి

Govt College Admissions Drive: రండి చేరండి

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఎంసెట్‌ కోచింగ్‌ వంటి సదుపాయాలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు

Success Story: నాలుగు కొలువులు సాధించిన పేద యువతి

Success Story: నాలుగు కొలువులు సాధించిన పేద యువతి

ప్రతిభను ఏ ఆటంకం ఆపలేదని, కష్టపడి పడి చదివితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది ఆ నిరుపేద యువతి.

Amaravati : ప్రభుత్వమేదైనా.. ఆయనది ఇష్టారాజ్యం!

Amaravati : ప్రభుత్వమేదైనా.. ఆయనది ఇష్టారాజ్యం!

ప్రైవేటు ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా చేరి అలవెన్సులతో కలిపి ప్రతి నెలా రూ.10 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైర్‌ కాబోతున్న...

Amaravati : ప్రభుత్వమేదైనా.. ఆయనది ఇష్టారాజ్యం

Amaravati : ప్రభుత్వమేదైనా.. ఆయనది ఇష్టారాజ్యం

ప్రైవేటు ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ రంగంలోని ఓ సంస్థలో ఉద్యోగిగా చేరి అలవెన్సులతో కలిపి ప్రతి నెలా రూ.10 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైర్‌ కాబోతున్న ఈ ప్రైవేట్‌ అధికారి మరో రెండేళ్లు కొనసాగేందుకు తన లాబీయింగ్‌ ను ముమ్మరం చేశారు.

Hyderabad: 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు!

Hyderabad: 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు!

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా మల్టీజోన్‌-1లోని 19 జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అఽధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

Adilabad: లోకారి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని హత్య చేసిన దుండగులు..

Adilabad: లోకారి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని హత్య చేసిన దుండగులు..

గాదిగూడ మండలం లోకారి(Lokari) వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని (Government Teacher) హత్య చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. కుటుంబకలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad: ఓయోలో విగతజీవిగా ఏపీ గవర్నమెంట్ టీచర్.. ఏమైంది..?

Hyderabad: ఓయోలో విగతజీవిగా ఏపీ గవర్నమెంట్ టీచర్.. ఏమైంది..?

భాగ్యనగరంలోని ఓ లాడ్జీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ టీచర్ విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే హత్య చేశారా..? అన్నది తెలియట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి