Home » Goa
గోవా నైట్క్లబ్ ప్రమాదానికి కారకులైన లూథ్రా సోదరులు తాజాగా అరెస్ట్ అయ్యారు. థాయ్లాండ్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు పర్యాటకులు పోటెత్తనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి నైట్ క్లబ్ అగ్నిప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్లో బాణసంచాపై నిషేధం విధించింది.
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.
శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పరారయ్యారు.
నైట్క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గత ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.
అపూర్వ గ్రామంలో నైట్క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవా బిర్చ్ నైట్ క్లబ్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. శనివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.