Home » Gas Authority of India Ltd
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి.
దేశంలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయా వినియోగదారులు ఆ కనెక్షన్కు మారాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా మారకపోతే ఎల్పీజీ కనెక్షన్ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.
ఏపీలో గ్యాస్ కష్టాలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొరత ఉందన్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళనకు గురై, సాధారణం కంటే 15 శాతం అదనంగా రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని గుర్తించింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
చమురు మార్కెటింగ్ సంస్థలు సామాన్యులకు షాక్ ఇస్తూ గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిత్యావసర వస్తువుల్లో చాలా కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. తదననుగుణంగా ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. నవంబర్ 1వ తేదీ నుంచి..
మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్పై 62 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
దసరా పండుగకు ముందు వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చమురు గ్యాస్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సరాసరిన రూ. 48.50 మేర, 5 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 12 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. అంతర్జాతీయ చమురు ధరల సరళికి అనుగుణంగా నెలవారీ చేసే సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాయి.