Home » Food and Health
నేటి కాలంలో నకిలీ పండ్లు, కూరగాయల అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా మైనపు పూతతో వేసిన నకిలీ ఆపిల్స్ విచ్చలవిడిగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఆరోగ్యం కోసమని ఈ ఆపిల్స్ తింటే రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువ. ఈ చిట్కాల సహాయంతో నకిలీ ఆపిల్స్ గుర్తించి జాగ్రత్త పడండి.
మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ 5 ఆహారాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
నేటి కాలంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. పిల్లలు కూడా దీనితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం తాగకపోయినప్పటికీ.. దేశంలో నూటికి 30 మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
అసాధారణమైన తీవ్రమైన వేడిగాలులు వంటి వాతావరణ మార్పుల కారణంగా భారత్లో గత ఏడాది ఆహారం ధరలు..
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..
వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం నెలకొంది.. ఆషాఢ మాస చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనిలో ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారు.
రాష్ట్రంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్గిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్లో జరిగింది.
రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .