Home » Food and Health
పాలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే వాటిని ఏ పాత్రలో మరిగిస్తున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పాలను ఏ పాత్రలో మరిగించాలి, ఏ పాత్రలో మరిగించకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.
హైదరాబాద్లో చాలా మంది ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్లు తినడం హైదరాబాదీలకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అయితే కొందరు వ్యక్తులు కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.
హైదరాబాద్లో పెరుగుతున్న ఆహార కల్తీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా 'H-FAST' టీమ్ను ఏర్పాటు చేశారు.
నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో తెలిసిందే. దేశంలో ఊబకాయులు, మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్స్టైల్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది.
జర్నీ మధ్యలో భోజనం చేద్దామని హైవే మీద ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగారు. వడ్డించిన వంటకాలను ఆరగించారు. చివరిగా పెరుగు అన్నం పెట్టినప్పుడు అందులో చనిపోయిన ఎలుక ఉంది. అంతే..
జహీరాబాద్ లో కల్తీ కార తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరకుతో పిండి వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పాడైపోయిన కోడిగుడ్డు తింటే.. అనారోగ్యానికి గురవుతారు. అయితే కుళ్లిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.