Home » EPFO
చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి.. ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది.
పీఎఫ్ సభ్యులకు శుభవార్త వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ఒక సులభమైన, సురక్షితమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇటీవల అనేక మంది ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం EPFOకి అప్లై చేసుకోగా, వాటిలో లక్షల కొద్ది అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దాదాపు 7 లక్షలకుపైగా అప్లికేషన్లు రిజెక్ట్ కాగా, వారి సమస్యలు ఎలా పరష్కరిస్తారని ప్రశ్నలు వస్తున్నాయి.
EPFO సభ్యులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఏంటంటే మరికొన్ని రోజుల్లో PF ఉపసంహరణను UPI ద్వారా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం నుంచి పీఎఫ్ మనీ కూడా విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే అనౌన్స్ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీ్స(సీబీటీ) సమావేశం నిర్ణయించింది.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2024- 25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఖరారు చేశారు. గత ఏడాది వడ్డీ రేటును కొనసాగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది.
యూఏఎన్ నెంబర్ మర్చిపోయిన వారు కూడా సులభంగా తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్య తరగతి ఉద్యోగులకు అత్యవసర సమయంలో ఉపయోగపడే బెస్ట్ ఫండ్ ఏంటంటే, అనేక మంది పీఎఫ్ అని చెబుతుంటారు. అనారోగ్యం, జాబ్ లాస్, పెళ్లి సహా పలు కారణాలతో పీఎఫ్ ముందుగా తీసుకునే ఛాన్సుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వినియోగదారులకు కీలక అలర్ట్. మీరు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేశారా లేదా, లేదంటే వెంటనే చేసేసుకోండి. ఎందుకంటే గడువు తేదీ ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంది.