• Home » Egypt

Egypt

Guinness World Record: వీడు.. మాములోడు కాదు.. ఏడోరోజుల్లోనే..

Guinness World Record: వీడు.. మాములోడు కాదు.. ఏడోరోజుల్లోనే..

ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చూడాలంటే సమయం పడుతుంది. అందరూ అన్ని ప్రదేశాలను చూడలేరు. తక్కువ సమయంలో అస్సలు చూడలేరు. కొందరు మాత్రం రికార్డుల కోసం ముందడుగు వేస్తారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చుట్టొస్తారు. తక్కువ సమయంలో ఏడు వింతలను చూసి రికార్డ్ సృష్టించారు ఈజిప్ట్‌నకు చెందిన మాగ్డీ ఈసా. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు వింతలను తిలకించారు.

Israel - Hamas: గాజా నుంచి వలస.. ఈజిప్టుకు క్యూ కడుతున్న విదేశీయులు

Israel - Hamas: గాజా నుంచి వలస.. ఈజిప్టుకు క్యూ కడుతున్న విదేశీయులు

ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.

Viral Video: ఇతడికేమైనా అద్భుత శక్తులున్నాయా ఏంటీ..? నీళ్లపై ఇలా పడుకున్నా అస్సలు మునగడం లేదేంటి..?

Viral Video: ఇతడికేమైనా అద్భుత శక్తులున్నాయా ఏంటీ..? నీళ్లపై ఇలా పడుకున్నా అస్సలు మునగడం లేదేంటి..?

ఎంత ఈత వచ్చినవాడైనా కాళ్లూ చేతులూ ఆడించకపోతే నీళ్ళ్ళలో మునుగుతాడు.. కానీ ఇతను మాత్రం తాపీగా మంచం మీద నిద్రపోయినట్టు నీళ్ళ మీద పడుకున్నాడు.

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.

Order of the Nile: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'

Order of the Nile: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ''ఆర్డర్ ఆఫ్ ది నైల్'' అందుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారాన్నికి మోదికి అందజేశారు. ఈ అవార్డును తనకు అందించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi Egypt Tour: కైరోలో 11వ శతాబ్దపు చారిత్రక కట్టడాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi Egypt Tour: కైరోలో 11వ శతాబ్దపు చారిత్రక కట్టడాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. కైరోలోని 11 శతాబ్ధపు నాటి చారిత్రక కట్టడం అల్ అఖీమ్ మసీదును ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు.

PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ

PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ

ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు.

PM Modi US Tour: ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన..అగ్రరాజ్యంతో కీలక ఒప్పందాలు

PM Modi US Tour: ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన..అగ్రరాజ్యంతో కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు బయల్దేరారు.

Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్‌‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..

Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌లో పాల్గొంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి