Home » Dubbak
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు.
దుబ్బాకలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడింది.
నాన్న అంటేనే హీరో.. ఆ తండ్రి వయస్సు 80 ఏళ్లు.. అయితేనేం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకుని కాపాడుకునేందుకు తన వయోభారాన్ని లెక్కచేయలేదు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీ సందర్భంగా దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రగడ నెలకొంది.
తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జ్షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
హత్య తానే చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే నేరనిర్ధారణకు సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నేరాంగీకార స్టేట్మెంట్కు అనుగుణంగా సాక్ష్యాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఉండాలని పేర్కొంది.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల పండగ ముందే మొదలైంది. నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఓటర్లకు తొలి విడత తాయిలాల పంపిణీ షురూ అయింది.
పార్టీ మార్పు ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పందించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు.
తెలంగాణ బీజేపీకి (Telangana BJP) ఈటల అక్కర్లేదా..? రాజేందర్కు (Etela Rajender) బీజేపీ అవసరం లేదా..? అసలు ఆయన కమలం పార్టీలో ఉన్నారా..? లేదా..? కాషాయ పార్టీలో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ‘ప్రాణహాని ఉంది మహాప్రభో.. నన్ను కాపాడండి’ అని పదే పదే చెబుతున్నా..