Home » Dhirubhai Ambani
దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేశారు ధీరూభాయ్ అంబానీ. అయితే ఆయన చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.