• Home » CPI

CPI

CPI: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు..!

CPI: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు..!

కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.

CPI: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

CPI: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

ఆటో చార్జీలు పెంచడం, కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేనిసాంబశివరావు చెప్పారు.

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

CPI Ramakrishna: నీటి ప్రాజెక్టులపై అఖిలపక్షం

CPI Ramakrishna: నీటి ప్రాజెక్టులపై అఖిలపక్షం

గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇదే కొనసాగితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ...

CPI: మావోయిస్టులు తీవ్రవాదులు కాదు

CPI: మావోయిస్టులు తీవ్రవాదులు కాదు

మావోయిస్టులను తీవ్రవాదులుగా బీజేపీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని, వారు తీవ్రవాదులు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI Narayana: సనాతన ధర్మం పాటించే వారిని శిక్షించాలి

CPI Narayana: సనాతన ధర్మం పాటించే వారిని శిక్షించాలి

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా?: నారాయణ

మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా?: నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సనాతన ధర్మంపై ప‌వ‌న్ కల్యాణ్ విమర్శ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తూ, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాత‌న ధర్మానికే వ్యతిరేకమని చెప్పారు. పవన్‌ కల్యాణ్ విరుద్ధంగా చేసిన పనులపై ప్రశ్నిస్తూ, ఆయననే మొదట జైల్లో పెట్టాల్సిన వ్యక్తిగా పేర్కొన్నారు.

CPI: పాలకుల నిర్లక్ష్యం వల్లే చేనేత   నిర్వీర్యం: కూనంనేని

CPI: పాలకుల నిర్లక్ష్యం వల్లే చేనేత నిర్వీర్యం: కూనంనేని

పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యం గల చేనేత రంగం నిర్వీర్యమవుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి