• Home » Condolence

Condolence

Condolences: మాగంటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Condolences: మాగంటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు.

RIP Zakir Hussain: మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్‌ను  కోల్పోవడం బాధాకరం..

RIP Zakir Hussain: మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్‌ను కోల్పోవడం బాధాకరం..

ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీత.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) (Zakir Hussain) ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Tributes: రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా  ప్రముఖుల నివాళులు..

Tributes: రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు..

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.

KCR: రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం

KCR: రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం

మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

PM Modi: ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రధాని మోదీ సంతాపం

PM Modi: ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రధాని మోదీ సంతాపం

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి