• Home » Chilakaluripet

Chilakaluripet

AP High Court : ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ   జరపాలా? వద్దా?

AP High Court : ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ జరపాలా? వద్దా?

చిలకలూరిపేట పట్టణ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

వైసీపీ మాజీమంత్రి విడదల రజనీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆ

Rush : సంక్రాంతికి సొంతూళ్లకు

Rush : సంక్రాంతికి సొంతూళ్లకు

సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు.

అమరావతిలో 50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం

అమరావతిలో 50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం

‘అమరావతిలో రూ.50 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ శాఖ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరో రూ.20 కోట్లతో అక్కడే పోస్టల్‌ ఉద్యోగులకు నివాస గృహసముదాయాన్ని కూడా నిర్మించబోతున్నాం’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా: చిలకలూరిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. టిప్పర్ లారీని ఢీ కొంది

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు

Praja Galam Highlights: వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

Praja Galam Highlights: వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

TDP-JSP-BJP Praja Galam Sabha: ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ రాష్ట్ర వికాసం కోసం పవన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Praja Galam: ‘ప్రజాగ‌ళం’ స‌భ‌కు స‌ర్వం సిద్ధం.. వేదిక‌పై ఉండేది ఎవ‌రెవ‌రంటే..?

Praja Galam: ‘ప్రజాగ‌ళం’ స‌భ‌కు స‌ర్వం సిద్ధం.. వేదిక‌పై ఉండేది ఎవ‌రెవ‌రంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేత‌లు ఒకే వేదిక‌పైకి రానున్నారు. వైసీపీ అరాచ‌క పాల‌న‌ను అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ (TDP), జ‌న‌సేన‌ (Janasena), బీజేపీ (BJP) కూట‌మిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంక‌ణ‌బ‌ద్ధుల‌య్యేందుకు మూడు పార్టీలు ఏక‌మ‌య్యాయి. పొత్తు కుదిరిన త‌ర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మ‌డి స‌భ‌కు వేదికైంది ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట‌.

 PM Modi: చిలకలూరిపేటలో ఉమ్మడి సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

PM Modi: చిలకలూరిపేటలో ఉమ్మడి సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

అమరావతి: చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల ఉమ్మడి సభను తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది.

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి