Home » Chandrayaan 3
చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రస్తుతం చంద్రయాన్ సిరీ్సలో మరో రెండు ప్రాజెక్టు పనుల్లో తలమునకలైంది. వీటిలో చంద్రయాన్-4 ఇప్పటికే అభివృద్ధి దశలో ఉండగా..
ISRO: చంద్రయాన్-5 మిషన్కు సంబంధించి ఇస్రో చీఫ్ వీ నారాయణన్ కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గురించి ఏమన్నారంటే..
ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3కు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. చంద్రయాన్-3 మిషన్, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..
ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుపెట్టి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది.
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్పై...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలు సైతం ‘మూన్ మిషన్స్’ చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.