• Home » Chandrababu Praja Galam

Chandrababu Praja Galam

ఆ హత్యతో సంబంధం లేదు

ఆ హత్యతో సంబంధం లేదు

రాజధాని అమరావతిలోని వెలగపూడి దళిత కాలనీలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ వెల్లడించారు.

వినతులు 4396 పరిష్కారం 3327

వినతులు 4396 పరిష్కారం 3327

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడున్నర నెలల్లో సీం చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రజల నుంచి 4,396 వినతులు అందాయి. ఇందులో 75శాతం పరిష్కారమైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబుకు అందిన వినతులపై అధికార వర్గాలు ఒక

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

గణేష్‌ ఉత్సవాలను విజయవంతం చేయండి

గణేష్‌ ఉత్సవాలను విజయవంతం చేయండి

గణేష్‌ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదోని ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ చల్లా విశ్వనాథ్‌ పేర్కొన్నారు.

PM Modi Russia Tour: రాజస్ధాని పాట ప్రదర్శనతో ప్రధాని మోదీకి అద్భుత స్వాగతం

PM Modi Russia Tour: రాజస్ధాని పాట ప్రదర్శనతో ప్రధాని మోదీకి అద్భుత స్వాగతం

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అద్భుత స్వాగతం లభించింది. మాస్కోలో దిగిన ఆయనకు తొలుత ఉపప్రధాని...

TDP : ఊరూ వాడా సంబరం

TDP : ఊరూ వాడా సంబరం

టీడీపీ అధినేత, ఎన్డీఏ శాసన సభాపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా ప్రజలు పండుగ చేసుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చంద్రబాబు...

AP ELECTIONSG : రణరంగం

AP ELECTIONSG : రణరంగం

పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు....

 TDP :  టీడీపీతోనే వడ్డెర్ల అభివృద్ధి : సవిత

TDP : టీడీపీతోనే వడ్డెర్ల అభివృద్ధి : సవిత

వడ్డెర సామాజిక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల లోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షనహాల్‌లో సోమవారం వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజనప్ప, రాష్ట్ర వడ్డెర సాధికార కమిటీ కన్వీనర్‌ వడ్డె వెంకట్‌, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి హాజరయ్యారు.

Crime.. సంగారెడ్డి జిల్లా:  యువతి అదృశ్యం..

Crime.. సంగారెడ్డి జిల్లా: యువతి అదృశ్యం..

సంగారెడ్డి జిల్లా: పెండ్లి బట్టలు కొనేందుకు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన మౌనిక (20) అనే యువతికి ఈ నెల 15వ తేదీన వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి