Home » BSNL
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు
స్వాతంత్ర్య దినోత్సవ నెలలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెల రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది.
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ యాత్రను మరింత సులభతరం చేయడానికి, వినియోగదారులకు BSNL ప్రత్యేకమైన యాత్ర సిమ్ కార్డుని (BSNL Yatra Offer) అందుబాటులోకి తెచ్చింది. దీని స్పెషల్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ ధరకు డేటా ప్లాన్ పొందాలని చూస్తున్నారా. అయితే దీనికి భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మీకు రూపాయికే 1 జీబీ డేటా (BSNL Flash Sale) లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త రీఛార్జ్ (Operation Sindoor Recharge) ఆఫర్ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా మీరు రూ.2.5 శాతం క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతోపాటు సైనికులకు కూడా సహాయం చేసే అవకాశం లభిస్తుంది.
మీ ఫోన్ నంబర్ చాలా స్పెషల్గా ఉండాలని అనుకుంటున్నారా. ఆ నంబర్ కోసం ఖర్చు అయినా పర్వాలేదు, మంచి నంబర్ తీసుకోవాలని భావిస్తున్నారా. అందుకోసం భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) వీఐపీ/ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ వేలాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ మీకు నచ్చిన ప్రత్యేక నంబర్ను ఎంపిక చేసుకుని, కొనుగోలు చేయవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీర్ఘకాలిక, చౌక ధర, పూర్తి సేవల సమ్మేళనం కావాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
BSNL Latest Offers: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్తో ముందుకు వచ్చింది. ఉచిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ఓ బెస్ట్ ప్లాన్ను కస్టమర్లకు అందుబాబులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ ఇటీవల కాలంలో కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లను పెంచుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.