Home » BSNL
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్ వివాదంలో చిక్కుకున్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన విస్తృత ఏర్పాట్లు చేసుకోవడం, ఇందుకు సంబంధించిన ఆయన చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్రం సీరియస్ అయింది.
2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రారంభించిన 3GB రోజువారీ డేటా ప్రమోషనల్ ఆఫర్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
BSNL రూ. 399కే హోమ్ బ్రాడ్బాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒక నెల ఫ్రీ.. ప్రతీనెలా రీచార్జి మీద వంద రూపాయలు చొప్పున మూడు నెలలపాటు డిస్కౌంట్. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ నెలకు 3300 జీబీ డేటా..
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మన జీవితం రోజురోజుకు టెక్నాలజీతో మరింత సులభమవుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని టెలికాం రంగంలో మొబైల్ నెట్వర్క్ లేకపోయినా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని ఇటీవల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రవేశపెట్టింది.
నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్ఎల్ సేవల అందాలని తెలిపారు.
దేశంలో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 72 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ మీకు తక్కువ ధరల్లో అంటే రూ.485కే లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు భారత్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్లను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంట్లో టీవీలకు ఇంటర్నెట్ సౌకర్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు రకరకాల ఖరీదైన మోడమ్లతో ఇంటర్నెట్ సేవలతో పాటు టీవీ చానల్స్, ఓటీటీ యాప్స్ను తీసుకొచ్చాయి.
స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.