• Home » Assam

Assam

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

ఆపరేషన్‌ సిందూర్‌ పై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

Assam Man Baths Milk: భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు.

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mother At Kaziranga: దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయిన ఛోటూ అనే గున్న ఏనుగు అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. ఇది చూసిన కజిరంగా నేషనల్ పార్క్ అధికారులు ఆ చిన్నారి ఏనుగుకు సాయం చేశారు. అమ్మని చూడగానే ఛోటూ కేరింతలు కొట్టడం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్‌, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

Assam: పౌరులకు ఆయుధాలు!

Assam: పౌరులకు ఆయుధాలు!

అసోంలోని హిమంత బిశ్వశర్మ సారధ్యంలోని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల, ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది.

ULFA: సరిహద్దుల్లో ఉల్ఫా ఆపరేషనల్ కమాండర్ అరెస్టు

ULFA: సరిహద్దుల్లో ఉల్ఫా ఆపరేషనల్ కమాండర్ అరెస్టు

సోమ్ జాడకోసం గత ఐదు నెలలుగా నిఘా ఉంచామని, తీన్‌సుకుయా జిల్లా మార్గెరిటా ఏరియాలో అతని కదలికలు ఉన్నట్టు నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో మధ్యాహ్నం 4 గంటలకు సంయుక్త ఆపరేషన్ జరిపి పట్టుకున్నట్టు ఎస్పీ అభిజిత్ గౌరవ్ చెప్పారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐతో సన్నిహితంగా వ్యవహరించారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ చేసిన సంచలన ఆరోపణలు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా తన వాదనను హిమంత్ బిస్వ శర్మ మరింత బలంగా వినిపించారు.

Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి