Home » APSRTC
ఆర్టీసీ బస్సుల్లో చోరీలు జరగడం సాధారణంగా చూస్తుంటాం... వింటుంటాం
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్ధ చైర్మన్ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతం కావాలంటే రాష్ట్రంలో కొత్తగా 3 వేల బస్సులను కొనుగోలు చేయాలి.
ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి, సంస్థలో ప్రవేశపెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీంటినీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.
Women Conductor Controversy: ఉయ్యూరు వెళ్లేందుకు పెద్దిబోయిన మల్లికార్జునరావు అనే వృద్ధుడు అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బస్సు ఎక్కాడు. తాను ఎక్కడకు వెళ్లాలో చెప్పి కండక్టర్ను టికెట్ అడిగాడు. ఇందుకు గాను కండక్టర్కు రెండువందల నోటు ఇచ్చాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే 2వేల బస్సులు కొనుగోలు చేయాలని, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని ఏపీఎ్సఆర్టీసీ
రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు తన కుమారుడికి పునఃమూల్యాంకనంలో అన్యాయం జరిగిందని మంత్రి లోకేశ్కి ఫిర్యాదు చేశారు. హిందీ పేపర్లో పునఃమూల్యాంకనం కోసం రూ.1,000 చెల్లించినా మార్కులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందికి హాజరు కోవాలని ఊహిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. భద్రత మరియు సౌకర్యాల కోసం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ యాజమాన్యం అవినీతి చేస్తున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకుంది. కడప, విజయవాడ జోన్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.