• Home » Andole

Andole

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.

Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్

Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్

Telangana: సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా ఆందోల్‌లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు స్వయంగా బాబు మోహన్ ప్రకటించారు.

Jogipet: ఇది వాయిదాల సర్కార్‌

Jogipet: ఇది వాయిదాల సర్కార్‌

రాష్ట్రంలోని సర్కారు వాయిదాల మీద నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Jogipet: స్వాతంత్య్ర సమరయోధుడు లింగమయ్యమృతి

Jogipet: స్వాతంత్య్ర సమరయోధుడు లింగమయ్యమృతి

మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన స్వాత్రంత్య సమరయోఽధుడు గడిండ్ల లింగమయ్య గౌడ్‌(93) మృతిచెందారు.

Damodara : అందోల్‌లో 48 చెరువుల పునరుద్ధరణ

Damodara : అందోల్‌లో 48 చెరువుల పునరుద్ధరణ

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్‌ నియోజకవర్గంలో 48 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది.

Jogipet: జోగిపేట పోలీస్ స్టేషన్‌ ముందే భారీ చోరీ..

Jogipet: జోగిపేట పోలీస్ స్టేషన్‌ ముందే భారీ చోరీ..

పట్టపగలే.. అదీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే భారీ చోరీ జరిగింది.ఆపి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దొంగలు ఏకంగా రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు.

Andole - Jogipet: చదువుకున్న బడికి ఎన్ఆర్ఐ ఆర్థిక సాయం.. వినూత్న కార్యక్రమాలతో ఆదర్శంగా పాఠశాల

Andole - Jogipet: చదువుకున్న బడికి ఎన్ఆర్ఐ ఆర్థిక సాయం.. వినూత్న కార్యక్రమాలతో ఆదర్శంగా పాఠశాల

జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.

Jogipet: సైబరాబాద్‌ మాజీ సీపీ సంతకం ఫోర్జరీ!

Jogipet: సైబరాబాద్‌ మాజీ సీపీ సంతకం ఫోర్జరీ!

సైబారాబాద్‌ మాజీ (రిటైర్డ్‌) పోలీస్‌ కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్‌ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి