• Home » Agrigold Scam

Agrigold Scam

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సీఎస్‌ చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర కమిటీకి కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమితులయ్యారు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్‌ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.

CS Neerab Kumar : అగ్రిగోల్డ్‌ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలి

CS Neerab Kumar : అగ్రిగోల్డ్‌ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలి

రాష్ట్రంలో అగ్రి గోల్డ్‌ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి

Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి

Andhrapradesh: అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు.

AP High Court : ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు..?

AP High Court : ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు..?

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం పరిధిలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జప్తులో ఉన్న తమ యంత్ర సామాగ్రి, టేకు చెట్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

CPI State Secretary Ramakrishna :  భారీగా వైసీపీ భూఆక్రమణలు

CPI State Secretary Ramakrishna : భారీగా వైసీపీ భూఆక్రమణలు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ భూములను గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో ఆక్రమించుకుని, అమ్ముకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Jogi Ramesh : ‘అందరూ’ ఎవరు జోగి!?

Jogi Ramesh : ‘అందరూ’ ఎవరు జోగి!?

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన తనయుడు రాజీవ్‌లు.. తమకు ఏ పాపం తెలియదని, అమాయకులమని,

Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..

Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..

రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

Minister Anagani: రౌడీయిజం చేసిన జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారు..

Minister Anagani: రౌడీయిజం చేసిన జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారు..

గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి