Home » Agriculture
తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.
పలమనేరు మార్కెట్లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.
నల్లబర్లీ పొగాకుకు బదులు ఇకపై ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం రైతుల్ని కోరింది. కోకో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలని సూచించింది. పామ్ ఆయిల్ రైతులు నష్టపోకుండా..
ఏపీ ఆయిల్పామ్ రైతు సంఘం, కేంద్ర సుంకం తగ్గింపు నోటిఫికేషన్ను తిరస్కరించి ముడి వంట నూనెలపై 50 శాతం సుంకం పునఃప్రతిష్ట చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. సీపీవో ధరల కుదింపుతో రైతులకు ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి అని తెలిపింది.
సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని..
మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్హిత్" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.
జిల్లాలో జూన్ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
సుజలాం.. సుఫలాం.. మలయజ శీతలాం.. సస్యశ్యామలాం మాతరం.. అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది.
వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.