• Home » Agriculture

Agriculture

Thummala Nageshwar Rao: దిగొచ్చిన కేంద్రం

Thummala Nageshwar Rao: దిగొచ్చిన కేంద్రం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)నుంచి ఆగస్టు నెలలో తెలంగాణకు 65 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ (డీఓఎఫ్‌) ఆదేశించింది.

Farmer: రైతు రాజుగా ఎదగాలి

Farmer: రైతు రాజుగా ఎదగాలి

వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

Coconuts: వంద టెంకాయలు రూ.2,500

Coconuts: వంద టెంకాయలు రూ.2,500

కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

Kharif Crops 2025: ఖరీఫ్‌ కళకళ

Kharif Crops 2025: ఖరీఫ్‌ కళకళ

రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటలు కళకళలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో పాటు బంగాళాఖాతంలో...

Urea Shortage: యూరియా కోసం బారులు

Urea Shortage: యూరియా కోసం బారులు

యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు.

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

మెయినాబాద్‌ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్‌ ఇచ్చిందని..

B Rajasekhar: అగ్రి ఇన్‌పుట్స్‌ లైసెన్సింగ్‌కు అజైల్‌ యాప్‌

B Rajasekhar: అగ్రి ఇన్‌పుట్స్‌ లైసెన్సింగ్‌కు అజైల్‌ యాప్‌

వ్యవసాయ శాఖ కొత్తగా రూపొందించిన అగ్రి ఇన్‌పుట్‌ లైసెన్స్‌ ఇంజిన్‌ అజైల్ యాప్‌ను ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్‌ బుధవారం అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు.

 NG Ranga Agricultural University: ఉద్యోగ విరమణ వయసు పెంపు కోసం రాయ‘బేరాలు’

NG Ranga Agricultural University: ఉద్యోగ విరమణ వయసు పెంపు కోసం రాయ‘బేరాలు’

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు వ్యవహారం కుంపటిని రాజేసింది. సీనియర్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచే జీవో అమలు కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

FCI Bribery Scam: ఎఫ్‌సీఐ పేరుతో వసూళ్ల దందా

FCI Bribery Scam: ఎఫ్‌సీఐ పేరుతో వసూళ్ల దందా

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సీఎంఆర్‌ అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది..

 National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్‌ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి