Home » Acharya
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్టెన్సివ్తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోటీకి ఏర్పడిన 'ఇండియా' కూటమి ఉనికిపై ఆధ్యాత్మిక గురువు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సందేహాలు వ్యక్తం చేశారు. కూటమి ఉనికి ప్రశార్థకం కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పుట్టుకతోనే అనేక రోగాల బారినపడిందని, అప్పట్నించీ వెంటిలేటర్పైనే ఉంటూ వచ్చందని అన్నారు.