ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్లో చోటుచేసుకున్న దాడులు (Israel Strikes Iran) ఈ ప్రశ్నను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో మరో ఇద్దరు ప్రముఖ ఇరాన్ జనరల్స్ మృతి చెందారు.
Iran And Israel War: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ అద్భుతమైన దాడులు జరిగాయని, మరిన్ని బలమైన దాడులు పొంచి ఉన్నాయని ఇరాన్ను హెచ్చరించారు.
ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్లోని నాటాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రంతోపాటు పలు మిలటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.
Operation Rising Lion: ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబు కూడా లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనను మరువక ముందు మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో..
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు.
వాషింగ్టన్లో శనివారం జరగనున్న 250వ ఆమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆహ్వానం అందడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనకు సవాళ్లు ఎదురవుతాయని భావిస్తే అమెరికా కచ్చితంగా భారత్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త శాక్స్ తాజాగా హెచ్చరించారు.