భారత్పై విధించిన 50 శాతం టారీఫ్లను రద్దు చేయాలంటూ ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
అమెరికా అధ్యక్షుడు మరో కొత్త వ్యూహానికి తెర తీస్తున్నారు. భారత్, రష్యా, చైనా, జపాన్తో పాటు అమెరికాను కూడా కలుపుకొని పంచ దేశాల కూటమి కోర్-5...
పాక్లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రవేశపెట్టిన సంస్కృతం కోర్సు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంస్కృతంపై విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు అక్కడి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.
కెనడాలో కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా కోత పడింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్త ఫారిన్ విద్యార్థుల సంఖ్య 150,220 మేర తగ్గింది.
పాక్ను ఆర్థికంగా ఆదుకునేందుకు 7 బిలియన్ డాలర్ల భారీ బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించిన ఐఎమ్ఎఫ్ నిధుల విడుదలకు, సంస్కరణలకు ముడిపెట్టింది. అవినీతి నిరోధక చర్యలు, మార్కెట్ సంస్కరణలు చేపట్టాలంటూ ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్ల పాలవుతున్నారు.
అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్పై భారీ మొత్తంలో టారీఫ్లు విధించడానికి సిద్ధమైంది. వాషింగ్టన్ నుంచి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లౌడియా షేన్బామ్స్కు ఒత్తిడి ఉండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా వంటి దేశాలు పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించాయి. అయితే ఆమెరికాలో మాత్రం ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.
భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటు అని.....
పాకిస్థాన్పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి వల్లమాలిన ప్రేమను చాటుకుంది..! పాక్కు భారీగా సైనిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది....