• Home » Crime

క్రైమ్

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బర్త్‌డే చేసుకుందామని పిలిచి..

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బర్త్‌డే చేసుకుందామని పిలిచి..

పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామని యువతిని పిలిచి అత్యాచారం చేసిన సంఘటన బాలానగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థరెడ్డి(24) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడడంతో స్నేహితులయ్యారు.

Cyber Crime: 8 సెకన్లకో సైబర్‌ మోసం..

Cyber Crime: 8 సెకన్లకో సైబర్‌ మోసం..

దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్‌ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్‌ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్‌ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు

Banana Grove: సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు.

Woman Distress Message: తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..

Woman Distress Message: తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..

Woman Distress Message: పెళ్లయిన కొంతకాలం పాటు వీరికాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. నౌఫాల్ భార్యను వేధిస్తూ ఉండేవాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ వేధింపులు మరింత పెరిగాయి.

Credit Card Scam: 20 నిమిషాల్లో రూ.8.8 లక్షల దోపిడీ.. ఇలాంటి క్రెడిట్ కార్డు స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే..

Credit Card Scam: 20 నిమిషాల్లో రూ.8.8 లక్షల దోపిడీ.. ఇలాంటి క్రెడిట్ కార్డు స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే..

కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్ నేరగాళ్ల బారిన పడి 20 నిమిషాల్లో రూ.8.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడు సిమ్ స్వాప్ స్కామ్ బారిన పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Hyderabad: భార్య ఆత్మహత్య.. కొన్ని గంటల్లోనే భర్త కూడా..

Hyderabad: భార్య ఆత్మహత్య.. కొన్ని గంటల్లోనే భర్త కూడా..

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరి దుర్గా శ్రీనివాసులు, వేల్పూరి దుర్గారాణి (22) భార్యాభర్తలు.

Mystery Solved: భర్తను చంపి, ప్రియుడితో కేరళలో కాపురం..

Mystery Solved: భర్తను చంపి, ప్రియుడితో కేరళలో కాపురం..

Mystery Solved: నిగప్ప శవం కోసం వెతికారు. కానీ, శవం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తిప్పేశ్ కేరళకు వెళ్లి సెటిల్ అయ్యాడు. మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి కూడా కేరళ వెళ్లింది. వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికీ చెప్పలేదు.

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి మరీ దుండగులు అతడిని పొట్టనపెట్టుకున్నారు. అన్నానగర్‌ తిరుమంగళం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్‌ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్‌ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్‌(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి