బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు తెగబడుతున్నారు.
పెళ్లి పేరిట వంచనకు గురైన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
అమెరికా - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.
ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో, హానికర రసాయనాలతో ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్క్రీం పార్లర్పై గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు చేశారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) పేరుతో ప్రజల్ని మోసం చేసిన నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా కోసం మాయం చేయాలనుకున్నాడు. కొన్ని భాగాలను దూరంగా తీసుకెళ్లి కాల్చేశాడు.
పదిహేను రోజుల క్రితం హైదరాబాద్లోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పరిధిలో నమోదైన ఇద్దరు వృద్ధ మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు.
భర్త వంట గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని ఓ మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్మల్కు చెందిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నం చేశారు...