Home » Crime » Crime Scene
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఇంటికే కన్నం వే సిందో మహిళ.....
కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
ఓ ఇంటర్ విద్యార్థి తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్తో చిత్రీకరించి.....
అప్పుల బాధతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది.
పెంచి పోషించలేక ఓ కసాయి తండ్రి తన ముగ్గురు కూతుర్లను హత్య చేసి చెరువులో పడేశాడు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు మృతి చెందారు.
ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకొన్న ముగ్గురు మిత్రులు రంగులు కడుక్కునేందుకు చెరువులో దిగి మునిగి దుర్మరణం పాలయ్యారు.
బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం, వేధింపులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఆశిష్ అనే అతన్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వివాహేతర సంబంధం అంటగట్టి భర్త చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. నా పిల్లలను నాతోనే తీసుకెళ్లిపోతున్నా క్షమించు డాడీ..
బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా దారుణం. ఆ కళాశాల విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి స్నేహం, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.