సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి పండగలోగా అభివృద్ధి పనులు పూర్తి కావాల్సిందేనని మున్సిపల్ చైర్మన్ పువ్వల ఈశ్వరమ్మ అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల పరి ష్కారంలో అలసత్వం లేకుండా త్వరితగతిన పరిష్కరిం చాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు.
ఉద్యోగు ల ఉద్యోగ భద్రతకు సంబంధించి సర్క్యులర్ 1/2019ను వెంటనే అమలు చేయాలని ఎన్ఎంయూ డిపో సెక్రటరీ కేబీ రాజు డిమాండ్ చేశారు.
బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు, సిబ్బంది జల్ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎలకా్ట్రనిక్ వస్తువుల వినియోగం గణనీ యంగా పెరిగిపోతోంది. దీంతో తయారీదారులు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లలో ఎలకా్ట్రనిక్, ఎలక్ట్రికల్ వస్తువుల్ని మార్కెట్లోకి డంప్ చేస్తు న్నారు.
గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన రామయ్యమ్మకు 75 ఏళ్లు. భర్త గుల్లుపల్లి సత్యం వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ 2023 అగస్టు 8 తేదీన మృతి చెందారు.
బంగారం ధర భగ్గుమంటున్న తరుణంలో అక్షయ తృతీయ నాడు పుత్తడి కొనుగోలుపై పలువురు తర్జనభర్జన పడుతున్నారు.
Loyalty is the crown పది నెలల నిరీక్షణ ఫలితమిది. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో ఉన్న ఇద్దరు నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కీలక పదవులను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.
The interest in solar is over! సూర్యఘర్ యోజన పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ లేదు. కొంతకాలంగా సాగుతున్న రిజిస్ర్టేషన్ ప్రక్రియ తీరే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకూ 8,026 రిజిస్ర్టేషన్లు జరగ్గా.. 1004 మంది ఏర్పాటుకు ముందుకొచ్చారు.
Waiting for Compensation వంశధార వరద కాలువ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారో గాని రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం భూములిచ్చిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఐదేళ్లు గడిచినా వారికి నష్టపరిహారం అందలేదు.