• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

ఎప్పటికి పరిష్కరిస్తారో?

ఎప్పటికి పరిష్కరిస్తారో?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఇటువంటి భూ సమస్యలు చాలా ఉన్నాయి.

వంతెన.. తప్పనున్న యాతన

వంతెన.. తప్పనున్న యాతన

వర్షా కాలం వచ్చిందంటే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

సాదాబైనామాలకు మోక్షం

సాదాబైనామాలకు మోక్షం

ఇక నుంచి ఇలాంటి భూములకు మోక్షం కలగనుంది. సాదాబైనామాలు (గ్రామ పురోణి) క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

వేతనాలు పెంచి...వేధింపులు అరికట్టండి

వేతనాలు పెంచి...వేధింపులు అరికట్టండి

తమ వేతనాలు పెంచాలని... రాజకీయ వేధింపులను అరికట్టాలని అంగన్‌వాడీ కార్యకర్తలు అందోళన చేపట్టారు.

రంగంలోకి డీఆర్‌డీఏ అధికారులు

రంగంలోకి డీఆర్‌డీఏ అధికారులు

తునివాడలో ఉన్న 39 పొదుపు సంఘాల బ్యాంక్‌ లింకేజి, స్రీనిధి లెక్కలు తేల్చేందుకు ఒకవైపు యూనియన్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు విచారణ చేపడుతుండగా... మరోవైపు శుక్రవారం డీఆర్‌డీఏ, వెలుగు అధికారులు రంగంలోకి దిగారు.

  Sportspersons  క్రీడాకారులను ప్రోత్సహిద్దాం

Sportspersons క్రీడాకారులను ప్రోత్సహిద్దాం

Let’s Encourage Our Sportspersons మన్యం జిల్లాలో ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. పాఠశాల, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రత్యేక క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించడంపై అభినందనలు తెలిపారు.

  How Do We Reach the Fair? రోడ్లు ఇలా..  జాతరకు వెళ్లేదెలా?

How Do We Reach the Fair? రోడ్లు ఇలా.. జాతరకు వెళ్లేదెలా?

With Roads in This Condition… How Do We Reach the Fair? ఉత్తరాంధ్రుల కొంగు బంగారం.. కోర్కెల తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరకు సయమం సమీపిస్తోంది. మరో నెలరోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే శంబరకు వచ్చే ప్రధాన రోడ్ల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు.

 Consumer Rights వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి

Consumer Rights వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి

Know Your Consumer Rights ప్రతి పౌరుడు విధిగా వినియోగదారుల హక్కులు గురించి తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. జాతీయ విని యోగదారుల దినోత్సవం నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీ క్షించారు.

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.

ఉందిలే మంచికాలం...

ఉందిలే మంచికాలం...

శృంగవరపుకోట.. జిల్లాలో అతిపెద్ద మేజర్‌ పంచాయతీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజన గ్రామాలకు ఆనుకుని ఉన్న ఈ పల్లె పట్టణ తరహాలో కనిపిస్తుంది. దాదాపు యాబై వేల జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ నివశిస్తున్న ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి