Father's Day emotional tribute నాన్న... రెండు అక్షరాలే.. కానీ కుటుంబానికి వెన్నెముక. తాను జీవితంలో అనుభవించిన కష్టాలు.. చవిచూసిన బాధలూ.. తన పిల్లలు పడకూడదనే నిరంతరం పనిచేసే శ్రమజీవి.
Srikakulam students NEET toppers వైద్య విద్యకు సంబంధించిన నీట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు. అరసవల్లిలో వెలమవీధిలో నివాసముంటున్న పొదిలాపు అవినాష్ ఆల్ఇండియా 64వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఓబీసీ కేటగిరిలో 15వ ర్యాంకు సాధించాడు.
cybercriminals arrested డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్థులు ఒకటో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వెల్లడించారు.
₹25 crore projects development works కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో భాగంగా మరో అడుగు ముందుకేసింది. టెక్కలి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని మంత్రి అచ్చెన్నాయడు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. హామీల అమలులో భాగంగా ఆదివారం టెక్కలి, రావివలసల్లో రూ.25కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Kurma incident accident హిరమండలం మండలం అక్రాపల్లి పంచాయతీ కూర్మ గ్రామంలోని నందగోకులం గోశాల ట్రస్టు ప్రార్థనా మందిరం కాలిపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. అది అగ్నిప్రమాదమేనని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
మనిషి ప్రాణానికి రక్తం ఎంతో అవసరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని... అందులోని వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఇచ్ఛా పురం వరకు వంశధార నీటిని తరలించేం దుకు ఉద్యమం చేపడతామని సాగునీటి సాధ న కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మఽథ రావు అన్నారు.
యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందు కు రావాలని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు కోరారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతిరోజు సుమారు 30 నిమషాలు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.