kidney disease deaths ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తగ్గుముఖం పడుతుందా?.. మారిన ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లే ఇందుకు కారణమా?.. అందుకే మరణాల సంఖ్య తగ్గుతుందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం (200 పడకల ఆసుపత్రి) ప్రకటించిన గణాంకాలే నిదర్శనం.
Polytechnic student commits suicide ఆ విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. ఆ చదువు పూర్తయితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కానీ చదువు అంటేనే ఇష్టం లేదని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని వారు నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు.
Distribution of ‘Annadatha Sukhibhav’ cheques రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం లావేరు మండలం బొడ్డపాడులో పౌరసరఫరాలశాఖ గోదాము వద్ద ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ తొలివిడత పథకాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. అలాగే డ్రోన్ పరికరాన్ని ప్రారంభించారు.
SIT report on adulterated liquor is needed ‘పార్లమెంట్లోకి మీడియాను అను మతించకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. బీజేపీ నాయకులారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ అన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు హోటల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
home minister tour in srikakulam శాంతిభద్రత పరిరక్షణ లో కీలకంగా వ్యవహరించే పోలీసుశాఖలో పలు సమస్యలు ఉన్నాయి. కొంతమంది సిబ్బంది తీరుతో ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ శనివారం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. ఈ సందర్భంగా నమూనా చెక్కులను రైతులకు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలోని పద్మనాభ పురం శివాజీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐటీబీపీ హవల్దార్ బద్రి ఈశ్వరరావు(36) శనివారం ఆత్మహత్య చే సుకున్నారు.
ఒడిశా కు చెందిన ఇద్దరు మ హిళలు, మరో వ్యక్తి టెక్కలి రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చే ప్రాంతంలో 23 కిలోల గంజాయితో శనివారం పోలీసులకు శనివారం పట్టుబడ్డారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్కు నోటీసు జారీ చేసినట్లు ఎస్ఐ ఎండీ యాసిన్ తెలిపారు.
Sand mining by dumping soil on the canal ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది నాయకులు అభాసుపాలు చేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే దళారులు ఇసుక క్వారీల్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడుతున్నారు.