• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

వ్యసనాలకు బానిసలై చోరీలు

వ్యసనాలకు బానిసలై చోరీలు

చెడు వ్యసనాలకు బానిసలైన వారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయాలలో వాటిని పగులగొట్టి బంగారు వస్తువులను చోరీ చేసి జల్సాలు చేస్తున్న ఇరువురు దొంగలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

ఆయిల్‌ దందాలో ఆరితేరారు!

ఆయిల్‌ దందాలో ఆరితేరారు!

గెలాక్సీపురి కేంద్రంగా ఇండస్ట్రియిల్‌ మిక్స్‌డ్‌ ఆయిల్‌ దందా కొనసాగుతోంది. మూడేళ్లగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడేళ్ల క్రితం అంటే 2022-23లో చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టు పనులకు గ్రానైట్‌ రాళ్లు రోజుకు వందల సంఖ్యలో లారీలతో తరలించారు.

కూటమి సారఽథ్యంలో సమగ్రాభివృద్ధి

కూటమి సారఽథ్యంలో సమగ్రాభివృద్ధి

కూటమి ప్రభుత్వ సారథ్యంలో నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక 14వ వార్డులో శుక్రవారం సాయంత్రం నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది.

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం

గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

నీటి తడులపై రైతులు దృష్టి

నీటి తడులపై రైతులు దృష్టి

సాగు చేపట్టిన కొద్దిరోజులకే పైరు బెట్టకు రావడంతో రైతులు నీటితడులపై దృష్టి సారించారు.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

గ్రామీణ రోడ్లకు మహర్దశ

దశాబ్దాల నుండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోని పలు రోడ్లకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడంతో అవి కొత్తరూపును సంతరించుకున్నాయి.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

ల్లాలో వరి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు.

ఆక్రమణలు మళ్లీ ఎప్పటిలానే...!

ఆక్రమణలు మళ్లీ ఎప్పటిలానే...!

మార్కాపురం పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు ప్రాంతాన్ని బట్టి గతంలో 40 నుంచి 80 అడుగుల వెడల్పుతో ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణల పుణ్యమా అని రహదారులు కుంచించుకుపోయాయి.

సోమవర్పాడులో బాల్యవివాహానికి యత్నం

సోమవర్పాడులో బాల్యవివాహానికి యత్నం

మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడులో 9వతరగతి చదువుతున్న బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్‌ ఆద్వర్యంలో అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్‌ను విజిట్‌ చేస్తున్న సమయంలో ఓవిద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదువుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీ బాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు.

సంకల్ప-2026ను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి

సంకల్ప-2026ను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి

ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్ప-2026ను ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని గుంటూరు జోన్‌ విద్యాశాఖ ఆర్జేడీ జే పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి