అద్దంకి పట్టణంలో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.
చీరాల చేనేతలకు ప్రభుత్వం ఎల్ల ప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ చట్టాలను అతిక్రమించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార చైర్పర్సన్ ఎ.భారతి అన్నారు. శనివారం పట్టణంలోని సబ్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసమయంలో ఉన్న విచారణ ఖైదీలను, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటన మహిళలపై దాడి చేయడం తప్ప వాళ్లు సాఽధించిందేమీ లేదని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం మండలంలో 4,269 మందికి వర్తించింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ డబ్బులు జమ అయ్యాయి.
విద్యకు ప్రభుత్వం అధిక పాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలో విద్యను అభ్యసించే పేదింటి విద్యార్థుల కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిం దన్నారు.
వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.
కొత్తప ట్నం మండలంలో గత నెల రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు బెం బేలెత్తుతున్నారు. రొయ్యల చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, నివాసాల వద్ద తాళాలు వేసి ఉన్న మోటార్సైకిళ్ళను రాత్రి వేళల్లో అపహరిం చుకెళుతున్నారు.
విద్యా ర్థులకు సన్నబియ్యంతో భో జనం పెడతానని మాట ఇ చ్చిన విద్యాశాఖ మంత్రి నా రా లోకేష్ పాఠశాలల పు నఃప్రారంభం నుంచి అమ లు చేయడం పట్ల విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రా యపాటి జగదీష్ హర్షం వ్యక్తం చేశారు.