• Home » Andhra Pradesh » Elections

Image 2
Image 2

ఎన్నికలు

AP Pensions: ఏపీలో పెన్షన్లు పెరిగాయ్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

AP Pensions: ఏపీలో పెన్షన్లు పెరిగాయ్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

YS Jagan: జగన్‌ నోట మళ్లీ వింత మాటలు..

YS Jagan: జగన్‌ నోట మళ్లీ వింత మాటలు..

ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీరు..

<
Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?

Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?

అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...

AP New Cabinet: కొత్త తరానికి అందలం

AP New Cabinet: కొత్త తరానికి అందలం

పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు.

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..

Chandrababu: సీఎం ప్రమాణానికి ముందు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu: సీఎం ప్రమాణానికి ముందు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీబీఎన్ మాట్లాడుతూ..

వైసీపీ విధ్వంసం నిజమే

వైసీపీ విధ్వంసం నిజమే

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది..

AP Poltics:పేర్ని నాని ఓ అవినీతిపరుడు..  జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటైన విమర్శలు

AP Poltics:పేర్ని నాని ఓ అవినీతిపరుడు.. జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటైన విమర్శలు

మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Courier Srinu) ఘాటైన విమర్శలు గుప్పించారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని... ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఓ డ్రగిస్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు.

Buddha Venkanna: కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవటంపై.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Buddha Venkanna: కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవటంపై.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Pawan Kalyan: జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఎందుకంటే..?

Pawan Kalyan: జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఎందుకంటే..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లు సాధించింది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి