• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

SAAP: దామినేడులో శాప్‌కు భారీగా భూమి కేటాయింపు.. స్పందించిన చైర్మన్ రవినాయుడు

SAAP: దామినేడులో శాప్‌కు భారీగా భూమి కేటాయింపు.. స్పందించిన చైర్మన్ రవినాయుడు

తిరుపతి సమీపంలోని దామినేడులో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత సంస్థ (శాప్)కు భారీగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆ సంస్థ చైర్మన్ రవి నాయుడు స్పందించారు.

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు

మనం రోజూ పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్తను భవిష్యత్తులో అలాగే ఎత్తిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా మన వద్దనున్న పొడి చెత్త తీసుకుని మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి 14మంది ఉద్యోగుల సస్పెన్షన్‌, రిమూవల్‌పై హైకోర్టు స్టే మంజూరు చేసింది.సమగ్ర విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని బ్యాంకు సీఈవోకు ఉత్తర్వులు జారీచేసింది.

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలతో పాటు రెండు స్టార్‌ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

తిరుపతి జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తమ అఽధినాయకుడిని అవమానించినవారిపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం ఫిర్యాదు చేస్తే, లైట్‌ తీసుకోమని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tirumala: తిరుమలలో యువకుడి హల్‌చల్‌

Tirumala: తిరుమలలో యువకుడి హల్‌చల్‌

బాలికతో తన ప్రేమ విఫలమైందంటూ హల్‌చల్‌ చేసిన ఒక హాకర్‌ను తిరుమల నుంచి బహిష్కరిస్తున్నట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు.

TTD Employee: టీటీడీ ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ

TTD Employee: టీటీడీ ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ

టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుమార్తె వివాహం కోసం ఉంచిన బంగారంతోపాటు నగదును దొంగలు చోరీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి