తీవ్రంగా కలత చెందా..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Jun 13 , 2025 | 07:54 AM

Plane Crash: ఘోర విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రైపదీ ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. లండన్ (London) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు.


ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రైపదీ ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని రాష్ట్రపతి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..: పేర్ని నాని

మహిళలకు కోటా రెడీ

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 13 , 2025 | 07:54 AM