KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:12 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీఆర్కే భవన్లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) బీఆర్కే భవన్లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు ఇవాళ(బుధవారం) 11.30లకు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పనున్నారు. ఓపెన్ కోర్టులో కాకుండా ఇండోర్లో కేసీఆర్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
For More Telangana News and Telugu News..