• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని

ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.

Kaleshwaram Project: త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక

Kaleshwaram Project: త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చ ంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ వేయగా... దాదాపు 115 మంది సాక్షులను కమిషన్‌ విచారించింది.

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసిన భూక్యా హరిరామ్‌ను గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..

DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి: డీకే అరుణ

DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి: డీకే అరుణ

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని ఎంపీ డీకే అరుణ అన్నారు.

ACB Case: కాలేశ్వరం ఈఈ రిమాండ్‌కు తరలింపు..

ACB Case: కాలేశ్వరం ఈఈ రిమాండ్‌కు తరలింపు..

EE Remand: నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

KCR: నీటి నిల్వ నిర్ణయం  అధికారులదే

KCR: నీటి నిల్వ నిర్ణయం అధికారులదే

కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌కు తెలిపారు. పంప్‌హౌస్‌ హెడ్‌కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్  ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్ ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి