బంగారు భవిష్యత్ దిశగా ఏపీ అడుగులు

ABN, Publish Date - Jun 12 , 2025 | 10:56 AM

CM Chandrababu: జగన్ పాలన ఐదేళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి.. సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తోంది.

Amaravati: ఐదేళ్లు విధ్వంసానికి తెరపడి బంగారు భవిష్యత్ (Golden Future) దిశగా అడుగులు పడి గురువారం నాటికి ఏడాది పూర్తి (One year) అయింది. జగన్ (Jagan) విధ్వంస పాలనకు జనం చరమగీతం పలికి కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కార్ (Kutami Govt) కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది. ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


జగన్ పాలన ఐదేళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి.. సంక్షేమం అజెండాతో అడుగులు వేస్తోంది.


ఇవి కూడా చదవండి:

కాలేశ్వరం ఈఈ రిమాండ్‌కు తరలింపు..

ఆనాడే వేరే పార్టీలోకి పోలేదు:ఎమ్మెల్యే రాజా సింగ్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 12 , 2025 | 10:56 AM