విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు ఏమన్నారంటే.
ABN, Publish Date - Jun 13 , 2025 | 09:46 AM
Ahmedabad: ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డారు. వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడుగా నిలిచారు.
Ahmedabad: ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం (Air India Plane)లోని ఓ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డారు. వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Viswas Kumar) మృత్యుంజయుడుగా (Death Survivor) నిలిచారు. విమానం నేల కూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కలవాళ్లు వీడియో తీశారు.
నా చుట్టూ మృత దేహాలు..
విమానంలో 11 ఏ సీట్లో కూర్చున్న రమేష్.. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్ధం వచ్చిందని ఆ వెంటనే విమానం కూలిపోయిందని చెప్పారు. ‘కళ్లు తెరిచి చూసేసరికి తన చుట్టూ మృత దేహాలే ఉన్నాయి. వెంటనే పైకి లేచి పరిగెత్తాను’ అని చెప్పారు. ప్రమాదంలో రమేష్ గాయపడ్డారు. ఆయన బ్రిటన్ పౌరుడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
అహ్మదాబాద్ పర్యటనకు.. ప్రధాని మోదీ
తీవ్రంగా కలత చెందా..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
For More AP News and Telugu News
Updated at - Jun 13 , 2025 | 11:50 AM