Kaleshwaram: కాళేశ్వరం విచారణ గడువు 3 దాకా పొడిగింపు
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:41 AM
కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీతో విచారణ గడువు పూర్తికానుండ గా... ఆ రోజు లేదా మరుసటి రోజు ఆగస్టు 1వ తేదీన నివేదికను ప్రభుత్వానికి కమిషన్ సమర్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిద్ధమైన నివేదికకు తుది రూపు ఇచ్చే పనిలో కమిషన్ పడింది.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News