Share News

Sridhar Babu: కాళేశ్వరం కేసులో మంత్రి శ్రీధర్‌బాబుకు ఊరట

ABN , Publish Date - May 18 , 2025 | 04:41 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా వారి విధులకు ఆటంకం కలిగించారంటూ

Sridhar Babu: కాళేశ్వరం కేసులో మంత్రి శ్రీధర్‌బాబుకు ఊరట

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా వారి విధులకు ఆటంకం కలిగించారంటూ 2017లో ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసును శనివారం నాంపల్లి కోర్టు కొట్టేసింది.


సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో శ్రీధర్‌బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారుడు హెచ్‌.వేణుగోపాల్‌తో సహా మరో 13 మంది కాంగ్రెస్‌ నాయకులు, సుమారు 300 మంది రైతులను ఈ కేసులో నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 04:41 AM