నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

ABN, Publish Date - Apr 06 , 2025 | 05:21 PM

శ్రీరామనవమి వేడుకలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated at - Apr 06 , 2025 | 05:21 PM