Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాల్లో భక్తుల పుణ్యస్నానాలు
ABN, Publish Date - May 21 , 2025 | 11:50 AM
Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పుష్కరాలకు తరలివస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి

త్రివేణి సంగమంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఈనెల(మే) 15 నుంచి మొదలైన పుష్కరాలు జూన్ 26 వరకు జరుగనున్నాయి.

12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.

నదిలో స్నానం చేసి దీపంతో నమస్కరిస్తున్న యువతి

పుణ్యాస్నానం అనంతరం కొబ్బరికాయతో నమస్కరిస్తున్న యువతి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న యువతులు
Updated at - May 21 , 2025 | 11:50 AM