Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాల్లో భక్తుల పుణ్యస్నానాలు

ABN, Publish Date - May 21 , 2025 | 11:50 AM

Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పుష్కరాలకు తరలివస్తున్నారు.

Updated at - May 21 , 2025 | 11:50 AM