Yoga Day Event: విశాఖలో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:46 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ...

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా ప్రతి రోజూ వందలాది మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిసున్నారు. సోమవారం వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సాగర తీరాన యోగాంధ్ర నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని, సీఎంల సైకత శిల్పం ఆకట్టుకుంది.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి.