Home » YS Jagan
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా మోస్తున్నారని మండిపడ్డారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో..
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో జగన్ పాల్గొన్నారు. ఈ క్రతువులో జగన్ వేషధారణ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని బిహార్లో అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన.. జగన్ తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అధ్యక్షుడి స్థానం నుంచి జగన్ను మార్చాలనుకునే వైసీపీ నేతలకు తాను ఆర్ధికంగా సహాయం చేస్తానని అన్నారు..
తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్యే కామినేని ఆరోపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.