Home » YS Jagan
వైసీపీ పాలనలో యథేచ్ఛగా దోచుకున్న లిక్కర్ సొమ్ముతో జగన్రెడ్డి సతీమణి భారతీరెడ్డి సుమారు 400 కేజీల బంగారం కొనుగోలు చేశారని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్కు నిరసన సెగ తగిలింది.
సీఎంగా చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత తన అరాచక పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. రాష్ట్రం అరాచకానికి కేరాఫ్గా మారిపోయిందని..
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుంది. ఇప్పటికే ఆయన చేస్తున్న ఈ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న వేళ.. పోలీసులు ఆరా తీస్తున్నారు.
మాజీసీఎం జగన్ అడ్డా కడప గడ్డ ఇప్పుడు టిడిపికి అడ్డాగా మారిందా.. కడప గడ్డపై టిడిపి మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డి జడుసుకున్నాడా.. వైయస్ కుటుంబ రాజకీయ కోట కడప గడ్డ ఇక టిడిపి కోటగా మారుతుందేమో అని జగన్ రెడ్డి భయందోళనకు గురవుతున్నాడా.. కడప వైసీపీ నేతల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ సెటైర్లు విసిరారు నారా లోకేష్. ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ జగన్ చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు లోకేష్. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు.
YCP: 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో...
YS Jagan: వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
అబ్బే.. వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి, నేటికీ.. ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు!