Home » Yennam Srinivas Reddy
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సర్కారు వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హరీశ్రావు, కేసీఆర్ విచారణకు హాజరైతేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు.
Yennam Srinivas Reddy: భారత దేశం కర్మ భూమి అని.. ఇక్కడి పాపలకు ఇక్కడే శిక్ష అనుభవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు.
Telangana: ‘‘మన జిల్లా విద్యాపరంగా.. ఉపాధి పరంగా ఎంతో వెనకబడింది.. పేరుకు లిటరసీ పెరిగినా.. ఉపాధి పరంగా వెనకబడింది’’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ అన్నారు. గతంలోనే డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీ రెండు వార్డులకు ఓ లర్నింగ్ సెంటర్ పెడతామన్నారు. అక్కడే ఉన్నత చదువులు చదివిన వారితో కోచింగ్ ఇప్పిస్తామన్నారు.
Telangana: జన్వాడ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని.. మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్ హౌస్లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదన్నారు.
‘‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది.
BRS పార్టీ పేరులో B తొలగించి T పెట్టే దమ్ముందా అని మాజీ మంత్రి కేటీఆర్కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) సవాల్ విసిరారు. DMK,TDP లాంటి పార్టీలకు ఒక ఫిలాసఫీ ఉందని బీఆర్ఎస్కి ఏ ఫిలాసిఫీ ఉందని ప్రశ్నించారు.
జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ని రద్దుచేయమంటూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) అన్నారు. దాన్ని తిరస్కరిస్తూ హైకోర్ట్ తీర్మానం ఇచ్చిందని చెప్పారు.
లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్గా మారబోతున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి వెల్లడించారు. అందుకే కేటీఆర్, హరీశ్రావులు తిహాడ్ జైలుకు వెళ్లి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
తమకు రాజకీయాలం కంటే అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (MLA Yennam Srinivasa Reddy) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.