• Home » Yarlagadda Venkatrao

Yarlagadda Venkatrao

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మండిపడ్డారు. లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు.

AP GOVT: భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP GOVT: భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్ధాయి విచారణను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.

జగన్‌ అర్జీలు తీసుకొని ఏం చేస్తారు?: యార్లగడ్డ

జగన్‌ అర్జీలు తీసుకొని ఏం చేస్తారు?: యార్లగడ్డ

‘పులివెందుల మరికొన్ని చోట్ల జగన్‌ ప్రజల నుంచి అర్జీలు తీసుకొంటున్నారు.

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

GV Anjaneyulu: భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

GV Anjaneyulu: భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారు, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు.

Yarlagadda: చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణం

Yarlagadda: చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణం

Andhrapradesh: క్రైసిస్ మెనేజ్మెంట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు ప్రతిపక్షహెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారన్నారు.

Yarlagadda:  భారీ వర్షం.. అధికారుల తీరుపై యార్లగడ్డ అసహనం

Yarlagadda: భారీ వర్షం.. అధికారుల తీరుపై యార్లగడ్డ అసహనం

భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

T.G.Bharath: వైసీపీ హయాంలో అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి: మంత్రి టీజీ భరత్

T.G.Bharath: వైసీపీ హయాంలో అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath ) అన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఆందోళనలో ఉన్నారని, వైసీపీ పాలనలో వారిని పట్టించుకున్న నాథుడే లేడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

AP Politics: వంశీ అనుచరులే రెచ్చగొట్టారు: యార్లగడ్డ వెంకట్రావు

AP Politics: వంశీ అనుచరులే రెచ్చగొట్టారు: యార్లగడ్డ వెంకట్రావు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి