• Home » Working

Working

మా దేశంలో చదువుకోండి.. పని చేసుకోండి!

మా దేశంలో చదువుకోండి.. పని చేసుకోండి!

యనైటెడ్‌ కింగ్‌డమ్‌లో నివాసం ఉంటూ చదువుకోవడంతోపాటు ఉద్యోగం కూడా చేయాలనుకొనేవారికి సువర్ణావకాశం. యూకే-ఇండియా యంగ్‌ ప్రొఫెషనల్స్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

Four Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. ఉద్యోగుల సంతోషం

Four Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. ఉద్యోగుల సంతోషం

ఇకపై వారానికి 4 రోజులే పని. ఐదు రోజులు పనిచేయాలని కోరితే అనేక మంది ఉద్యోగులు రాజీనామా కూడా చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Awareness : పని ఒత్తిడి  ప్రాణం తీస్తుందా..?

Awareness : పని ఒత్తిడి ప్రాణం తీస్తుందా..?

వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని, ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది.

 కాలువల్లో పూడికతీత పనులు

కాలువల్లో పూడికతీత పనులు

పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. సోమవారం మడూరు కాలువ చివరి పాయింట్‌ దగ్గర నుంచి మురుగు తొలగించే పనులను ఎక్స్‌కవేటర్‌ను కాలువలో దించి ట్రాక్టర్లకు పూడికను ఎత్తిపోశారు.

4 Day Work: ఇకపై వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం ఆదేశాలు, ఉద్యోగులు మాత్రం

4 Day Work: ఇకపై వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం ఆదేశాలు, ఉద్యోగులు మాత్రం

జపాన్ తన దేశంలో పని సంస్కృతిని మెరుగుపరచడానికి కీలక చర్యలు తీసుకుంది. మరింత ఎక్కువ వ్యాపారాలను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం పని సంస్కృతిని మెరుగుపరిచే ప్రచారంతో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారానికి మూడురోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

WORKERS : కకావికలం

WORKERS : కకావికలం

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో తమకు మంచి రోజులు వస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు స్వస్తి పలికింది. కార్మికుల పొట్ట కొడుతూ కార్మిక సంక్షేమ శాఖ నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంక్షేమశాఖ ద్వారా 2019 వరకూ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. టీడీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా కూడా సంక్షేమ పథకాలనూ ...

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7కు దిగువన షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్‌-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్‌లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను తిరిగి అమరుస్తున్నారు.

Telangana : అగ్రి డాక్టర్స్‌ అధ్యక్షుడిగా సాల్మన్‌ నాయక్‌

Telangana : అగ్రి డాక్టర్స్‌ అధ్యక్షుడిగా సాల్మన్‌ నాయక్‌

తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్‌ నాయక్‌ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్‌ నాయక్‌ను..

CM Revanth Reddy: మేడిగడ్డ పనుల పరిశీలనకు సీఎం..

CM Revanth Reddy: మేడిగడ్డ పనుల పరిశీలనకు సీఎం..

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.

ఢిల్లీ హైకోర్టు: డ్రైనేజీ పనులు చేస్తూ మరణిస్తే రూ.30లక్షలు

ఢిల్లీ హైకోర్టు: డ్రైనేజీ పనులు చేస్తూ మరణిస్తే రూ.30లక్షలు

చేతులతో డ్రైనేజీ పనులు చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి