• Home » Wayanad Land slides

Wayanad Land slides

Rahul Gandhi: వరద బాధితులకు ఆర్థిక సాయం

Rahul Gandhi: వరద బాధితులకు ఆర్థిక సాయం

కొండ చరియలు భారీగా విరిగి పడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు కారణం జరిగిన నష్టం నుంచి జిల్లా వాసులు కోలుకోనేందుకు మన సహాయ సహకారాలు కావాలన్నారు.

Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!

Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!

ప్రేమ గురించి చెప్పని కథ లేదు.. రాయని కావ్యం లేదు.. ఒక్కసారి చరిత్ర తిరగేస్తే లెక్క లేనన్ని ప్రేమ కథలు పరిచయం అవుతాయి. ప్రేమ కథలలో ఎక్కువ శాతం విషాదమే ఉంటుంది. సంతోషకరమైన ముగింపు బహుశా చాలా కొద్ది కథలలోనే ఉంటుంది. అయితే..

Wayanad Landslides: ఏపీ ప్రభుత్వం పెద్ద మనసు.. వయనాడ్ బాధితులకు రూ.10 కోట్ల సాయం

Wayanad Landslides: ఏపీ ప్రభుత్వం పెద్ద మనసు.. వయనాడ్ బాధితులకు రూ.10 కోట్ల సాయం

వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.

Wayanad disaster : వయనాడ్‌ విపత్తుకు..  మానవ తప్పిదాలే కారణం!

Wayanad disaster : వయనాడ్‌ విపత్తుకు.. మానవ తప్పిదాలే కారణం!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో గత నెల 30న సంభవించిన ప్రకృతి విపత్తుకు మానవ ప్రేరేపిత తప్పిదాల కారణంగా తలెత్తిన వాతావరణ మార్పులే కారణమని వరల్డ్‌ వెదర్‌ ఆట్రిబ్యూషన్‌(డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యయనం

Wayanad landslides: మృతదేహల కోసం కొనసాగుతున్న గాలింపు

Wayanad landslides: మృతదేహల కోసం కొనసాగుతున్న గాలింపు

ప్రకృతి సృష్టించి బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. దాంతో గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. దీంతో ఓ వైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు గాలింపు జరుపుతుంటే.. మరోవైపు బాధిత బంధువులతో పాటు ప్రజలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.

PM Modi : కేరళకు అండగా ఉంటాం

PM Modi : కేరళకు అండగా ఉంటాం

కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

Viral News: శభాష్ తల్లి.. వయనాడ్‌కి విరాళం కోసం 3 గంటలపాటు భరతనాట్యం

Viral News: శభాష్ తల్లి.. వయనాడ్‌కి విరాళం కోసం 3 గంటలపాటు భరతనాట్యం

కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్‌ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి