• Home » Vizianagaram

Vizianagaram

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

అశోక్‌గజపతిరాజు గవర్నర్‌ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Anitha On Terror Links: ఆ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులకు వారి ఉదాసీనతే కారణం: హోంమంత్రి

Anitha On Terror Links: ఆ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులకు వారి ఉదాసీనతే కారణం: హోంమంత్రి

Anitha On Terror Links: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం చేసిన ఆధారాలు లేవని హోంమంత్రి అనిత విమర్శించారు. గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కలిగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి ఎన్‌ఐఏ

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి ఎన్‌ఐఏ

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Trial Run: యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయిల్ రన్

Trial Run: యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయిల్ రన్

Yoga Andhra: ఈ నెల 21న (శనివారం) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌తో పాటు, శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు గురువారం ట్రయిల్ రన్ నిర్వహించారు.

Shining Stars Awards: ఏపీలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్ ప్రదానం

Shining Stars Awards: ఏపీలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్ ప్రదానం

Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.

YCP: మాజీమంత్రి బొత్సకు అస్వస్థత

YCP: మాజీమంత్రి బొత్సకు అస్వస్థత

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో  కుటుంబం

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ నుంచి సిక్కింకు వెళ్లిన ఓ ఎమ్మార్వో కుటుంబ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయింది.

Vizianagaram Terror Case: ఉగ్ర లింకుల కేసులో బయటపడుతున్న నిజాలు

Vizianagaram Terror Case: ఉగ్ర లింకుల కేసులో బయటపడుతున్న నిజాలు

Vizianagaram Terror Case: ఉగ్ర సానుభూతిపరులు సిరాజ్, సమీర్ విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నారు.

Police Custody: నాలుగో రోజు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ..

Police Custody: నాలుగో రోజు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ..

Police Custody: ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్‌ఐఏ, ఏటీఎస్‌ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.

Vizianagaram Terror Case: ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం

Vizianagaram Terror Case: ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం

Vizianagaram Terror Case: ఉగ్రలింకుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి ఇస్తూ విజయనగరం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం పోలీసులు.. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న ఏ1, ఏ2 సీరజ్, సమీర్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి