• Home » Visakhapatnam West

Visakhapatnam West

Andhra Pradesh : తుఫాన్‌ వచ్చినా  సకాలంలోనే నైరుతి

Andhra Pradesh : తుఫాన్‌ వచ్చినా సకాలంలోనే నైరుతి

నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నది. దీనికి ‘రీమెల్‌’ అని పేరు పెట్టనున్నారు.

Purandeswari: చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..

Purandeswari: చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..

విశాఖ: సీబీఐ (CBI) అనేది స్వతంత్ర సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి (Purandeswari) అన్నారు.

Visakha: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు..

Visakha: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు..

విశాఖ: కిడ్నీ రాకెట్ కేసు (Kidney Racket Case)ను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ముఠా సభ్యులు టార్గెట్ చేశారు.

GVL: విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు నేడు ప్రారంభం..

GVL: విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు నేడు ప్రారంభం..

విశాఖ: వైజాగ్ (Vizag) నుంచి వారణాసి (Varanasi)కి ప్రత్యేక రైలు (Special Train) బుధవాం ప్రారంభం కానుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) పేర్కొన్నారు.

Visakha Steel Plant.. ఈవోఐలో పాల్గోని బిడ్ దాఖలు చేసిన జేడి లక్ష్మినారాయణ

Visakha Steel Plant.. ఈవోఐలో పాల్గోని బిడ్ దాఖలు చేసిన జేడి లక్ష్మినారాయణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ఈవోఐ (EOI)లో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పాల్గోని బిడ్ (Bid) దాఖలు చేశారు.

Aareti Mahesh Babu: కోడి కత్తి డ్రామాకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డే..

Aareti Mahesh Babu: కోడి కత్తి డ్రామాకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డే..

విశాఖ: ఏపీలో కోడి కత్తి డ్రామా (Kodi Katti Drama)కి బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) వైసీపీ అధినేత జగన్ రెడ్డే (Jagan Reddy)నని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు (Aareti Mahesh Babu) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి