• Home » Visakhapatnam Lok Sabha

Visakhapatnam Lok Sabha

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఎన్‌సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Visakhapatnam : అరేబియాలో చురుగ్గా నైరుతి

Visakhapatnam : అరేబియాలో చురుగ్గా నైరుతి

దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్‌ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది.

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ..   భూములివ్వం!

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ.. భూములివ్వం!

బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్‌ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

YSRCP: ఎంపీ టికెట్ దక్కినా పోటీకి బొత్స ఝాన్సీ వెనకడుగు.. ఏమైందా అని ఆరాతీస్తే..!?

YSRCP: ఎంపీ టికెట్ దక్కినా పోటీకి బొత్స ఝాన్సీ వెనకడుగు.. ఏమైందా అని ఆరాతీస్తే..!?

AP Elections 2024: విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి