Home » Virat Kohli
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు.
అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకులను తాజాగా ఐసీసీ ప్రకటించింది. వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇటీవల వన్డేలు ఆడకపోయినా.. బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టాప్-5లో కొనసాగుతున్నారు.
ఓ చిన్నారి తను ఎంతగానో అభిమానించే విరాట్ కోహ్లీ జెర్సీ కోసం మంకుపట్టు పట్టింది. చివరకు తను అనుకున్నది సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో చక్కటి ప్రదర్శన చేసిన ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ప్లేయర్లు వివిధ మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కొందరు ప్లేయర్లకు..
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్కు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.