Home » Viral Video
ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడిగాలి చెమటలు పట్టిస్తోంది. ఏసీలు ఉన్న వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ వేడిని నివారించడానికి ప్రజలు వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తున్నారు.
మన దేశంలో విద్యార్థులందరూ కార్పొరేట్ కొలువులు సంపాదించాలని కలలు కంటారు. లక్షల్లో జీతం, ఏసీ ఆఫీస్లు, ఇతర సౌకర్యాలు అందించే కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్పొరేట్ ఉద్యోగం బయటకు కనిపించేంత విలాసవంతంగా ఉండదని కొందరు అంటూ ఉంటారు.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే అత్యంత బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది.
BJ Medical College Mess: సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ahmedabad Flight Accident: గురువారం మొదటిసారి లండన్లోని భర్త దగ్గరకు బయలుదేరింది. ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఎంతో ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. కన్నవాళ్లను విడిచి వెళ్లడానికి ఎంతో బాధపడింది.
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ రోజు జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంచలనంగా మారింది. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానంలో 35 మందికిపైగా మృతి చెందిన ఘటన అనేక మందిని కలవర పరిచింది. ఈ క్రమంలో ప్రమాద స్థలం నుంచి వెలువడిన తొలి దృశ్యాలు (Air India Accident First Video) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మొబైల్ అందర్నీ తన స్క్రీన్ ముందు కట్టేస్తోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ మొబైల్తోనే గంటలు గంటలు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలను చూస్తూ టైమ్ పాస్ చేసేస్తున్నారు. ఈ మొబైల్స్ మనుషులనే కాదు.. జంతువులను కూడా వశపరుచుకుంటున్నాయి.
సాధారణంగా ఇతర జంతువులేవీ పులుల జోలికి వెళ్లవు. పులులతో పోట్లాటకు దిగాలనుకోవు. ఇక, చిన్న జంతువులైతే పులులకు సాధ్యమైనంత దూరంగా ఉంటాయి. అయితే తాజాగా చైనాలో చిత్రీకరించిన వీడియోలో ఓ కొంగ మాత్రం ధైర్యం చేసింది. ఒక పులితో కాదు.. పులుల గుంపుతో పోరాటానికి దిగింది.
Rajasthan Viral Video: పప్పు సచిన్ రోడ్డుపై బీరు పంచిన రోజు హిందూ పండుగ ఏకాదశి కావటంతో సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.