Home » Vegetable Prices
హైదరాబాద్ మహా నగరంలోరి కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు తక్కువ ధరకు విక్రయించిన బెండకాయ... ప్రస్తుతం రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా ధర రూ. 50 కిపైగానే ఉండగా.. ప్రస్తుతం దాని ధర తగ్గిపోయింది. అయితే.. బెండకాయ ధర పెరిగింది. కిలో రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
కూకట్పల్లి రైతుబజార్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెండకాయ కిలో రూ. 55కు విక్రయిస్తుండగా...చిక్కుడుకాయను రూ. 35లకు విక్రయిస్తున్నారు. ఇంకా.. రైతుబజార్లో కూరగాయల దరలు ఏ విధంగా ఉన్నాయంటే...
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమోటా రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 31కి విక్రయిస్తున్నారు. అలాగే.. గోరుచిక్కుడును రూ. 45లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
రాష్ట్రంలో కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధర భారీగా పెరిగింది.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కొంచెం తక్కువగా ఉన్నా గురువారం మాక్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...
గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.
మార్కెట్లో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. గత నెల చివరి వారంతో పోల్చితే పలు రకాల రేట్లు వడివడిగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.